ఒడిశా నుంచి రాష్ర్టానికి ట్యాంకర్ల ద్వారా సరఫరా ఆక్సిజన్ రవాణాలో రవాణాశాఖ, ఆర్టీసీ కీలకపాత్ర ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు హైదరాబాద్, మే 3, (నమస్తే తెలంగాణ): ఆక్సిజన్ కొరత లేకుండా రా�
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. హరిద్వార్లో ఇటీవల ముగిసిన కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి 91 లక్షల మంది భక్తులు హాజరై గంగానదిలో పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించారు.
లక్నో: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అల్లాడిస్తున్నది. దేశవ్యాప్తంగా ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. దీంతో ఆక్సిజన్కు బాగా కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో తమ వారిని కాపాడుకునేందుకు కరో
పరిశ్రమల విశ్వాసం మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా.. ఆక్సిజన్ రీఫిల్లింగ్/ ఉత్పత్తి పరిశ్రమలు 24గంటలూ శ్రమిస్తున్న కార్మికులు నగరంలోని దవాఖానలకు.. ఇక్కడి నుంచే సరఫరా అవుతున్న ఆక్సిజన్ ప్రతి రోజు సుమారు 31174
న్యూఢిల్లీ: ఢిల్లీకి కేటాయించిన ఆక్సిజన్ కోటాను సరఫరా చేయకపోవడంపై కేంద్ర ప్రభుత్వం మీద ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే కొవిడ్ చికిత్సలో రెమ్డెసివిర్ వినియోగంపై చేసిన మార్పు�
కరోనాతో మిత్రుడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసి.. ఒక్కసారిగా తన ఊపిరి ఆగిపోయినట్లైంది. అంతే ఆక్సిజన్ తీసుకుని రాష్ట్రాలు దాటుతూ.. ఎల్లలు దాటుతూ ఆగమేఘాలపై అతని దగ్గర వాలిపోయాడ�
లక్నో : కొవిడ్-19తో బాధపడుతున్న యూపీలోని ఘజియాబాద్ కు చెందిన స్నేహితుడి కోసం ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేసేందుకు జార్ఖండ్ లోని రాంచీకి చెందిన వ్యక్తి 24 గంటల్లో ఏకంగా 1300 కిలోమీటర్లు తిరిగాడు. ఈన�
రాష్ట్రంలో సమృద్ధిగా ప్రాణవాయువు ముందుచూపుతో అధిగమించిన రాష్ట్రం గాంధీలో ఒకేసారి 600 వెంటిలేటర్లపై కరోనా రోగులకు అందుతున్న చికిత్సలు దేశంలోనే అతి పెద్ద దవాఖానగా రికార్డ్ పేషెంట్లను ఇబ్బంది పెడితే కఠి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: దేశంలో ఆక్సిజన్ కొరత, ఆక్సిజన్ను రవాణా చేసే ట్యాంకులు సరిపడా లేకపోవడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి ఆక్సిజన్ రవాణా చేసే సమర్థవంతమైన ట్యాంకులను దిగుమతి చేసుకో�