మన విద్యార్థులు విదేశాల్లో చదువుకొనేందుకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సిగ్ ఓవర్సీస్ దశాబ్ద కాలం నుంచి సహకారం అందిస్తున్నదని సంస్థ డైరెక్టర్ గంజి అభిషేక్ పేర్కొన్నారు.
విదేశాల్లో భారతీయ విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా సేవలందిస్తున్న వీమేక్ స్కాలర్స్ సంస్థ దేశంలోనే అతిపెద్ద స్టడీ అబ్రాడ్ ఫండింగ్ ఎక్స్పోను ఈనెల 12న నగరంలో నిర్వహించనుంద�
విదేశాల్లో విద్యను అభ్యసించాలనేది ప్రతి ఒక్కరి కల అని, అలాంటి వారికి వై యాక్సిస్ అండగా ఉంటుందని వై యాక్సిస్ సొల్యూషన్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఫైజల్ హసన్ అన్నారు.
విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులు ముందస్తుగా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగడానికి వై యాక్సిస్ సరైన వేదిక అని తెలంగాణ టుడే పత్రిక సంపాదకుడు కే శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. గండిపేటలోని