ఉస్మాన్సాగర్ (గండిపేట) పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యంపై ఆది నుంచి గందరగోళం కొనసాగుతుంది. జలమండలి రికార్డుల్లోనే 1792 అడుగుల ఎఫ్టీఎల్, 1790 అడుగుల ఎఫ్టీఎల్ ఉంది. ఈ మేరకు నిర్ధారణ మ్యాప్లు కూడా ఉన్నాయ
హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న ఉస్మాన్సాగర్ జలాశయం కాండూట్ (నీటి కాలువ)కు హకీంపేట్ ఎంఈఎస్ వద్ద ఏర్పడిన భారీ నీటి లీకేజీని అరికట్టడానికి శనివారం ఉదయం 6 నుంచి అర్ధరాత్రి వరకు 18 గంట�
గువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలకు వరద క్రమేణా పెరుగుతున్నది. ఈ క్రమంలో రెండు రోజుల కిందటి వరకు రెండు రిజర్వాయర్ల వద్ద రెండు చొప్పున గేట్లను వదిలి దిగువన మూసీలోకి నీటిని వదిలిన అధిక
గ్రేటర్ దాహార్తిని తీర్చడంలో కీలక పాత్ర పోషించే జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లకు పూర్వ వైభవం రానున్నది. కలుషిత మచ్చను శాశ్వతంగా తొలగించేందుకు జలమండలి నడుం బిగించింది. జంట జలాశయాల్లోకి
హైదరాబాద్వాసుల దాహార్తి తీర్చే ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జంట జలాశయాల పరిరక్షణ కోసం ఉద్దేశించిన జీవో 111 రద్దు అయ్యిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు రాష్ట్ర ప్రభుత్వం కళ్లెం వేసింది.
సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : జంట జలాశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లోకి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వానలతో జలాశయాల్లోకి వరద తాకిడి పెరిగింద�
కందవాడలో అత్యధికంగా 13.5 సెంటీమీటర్ల వాన ఉద్ధృతంగా మూసీ, ఈసీ నమస్తే తెలంగాణ నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం రోజంతా వానలు పడ్డాయి. ముఖ్యంగా రంగారెడ్డి జిల�
విదేశీ పక్షులకు రాష్ట్రం విడిది రాష్ట్రానికి నాలుగు లక్షలకుపైగా వలసపక్షులు తిరిగి స్వస్థలాలకు వెళ్తున్న విదేశీ విహంగాలు మిషన్ కాకతీయ చెరువుల్లో పక్షుల కళకళ వింతైన పక్షులు.. వినసొంపైన రాగాలు.. చెరువుల�