ఒరిస్సా కేంద్రం గా హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని శంషాబాద్ జోన్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసుకు సంబంధించిన వివరాలను సూపరింటెండెంట్ సత్యనారాయణ వెల్లడించ�
ప్రిస్క్రిప్షన్లపై వైద్యుల చేతిరాత సామాన్యులకు ఓ పట్టాన అర్ధం కాదనే ఫిర్యాదులు ఎప్పటినుంచో ఉన్నాయి. ప్రిస్క్రిప్షన్స్, పోస్ట్మార్టం రిపోర్టులతో పాటు వైద్య-న్యాయపరమైన రిపోర్ట్స్ను స్�
న్యాయవాదిగా నమోదు కావాలంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) గుర్తింపు పొందిన న్యాయ కళాశాలలోనే న్యాయ విద్య పూర్తి చేయాలని బీసీఐ రూపొందించిన నిబంధనలు చెల్లుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం మూతపడింది. ఆలయాన్ని మే 15 వరకు మూసివేసి ఉంచనున్నట్లు ఆలయం అధికారులు తెలిపారు.