Organic Products | సేంద్రియ ఎరువులతో పండించిన పంటలను ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల కరోనాను సైతం జయించామని ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ సుంకరి జ్యోతి అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే రాష్ట్రం తొమ్మిదేండ్లలోనే 90 సంవత్సరాల అభివృద్ధిని సాధించిందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు. హైదరాబాద్లోని మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఎఫ
ఖైరతాబాద్, మార్చి 24 : ప్రకృతి, సహజ పంటలు ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలన్న లక్ష్యంతో ఈ నెల 29, 30, 31 తేదీల్లో రవీంద్రభారతిలో ‘సహజ, సేంద్రియ ఉత్పత్తుల మేళా-2021’ నిర్వహిస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు,