Naveen Patnaik | ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అవయవ దాతల (Organ Donors) అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని తెలిపారు. అవయవ దానాన్ని ప్రోత్సహించేందుకు ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
ఒక వ్యక్తి మరణించినా.. ఈ ప్రపంచంలో మరికొంత కాలం జీవించి ఉండే అవకాశం అవయవ దానం వల్ల మాత్రమే సాధ్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చెప్పారు.
Telangana | తెలంగాణ సర్కారు కృషితో ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులకు పునర్జన్మ లభించింది. అవయవ మార్పిడుల్లో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. బ్రెయిన్ డెడ్ లేదా మరణించిన తర్వాత అవయవాలను సేకరించి.. మరిక
ఆర్గాన్ డోనర్స్ డేను పురస్కరించుకొని ఆదివారం గాంధీ మెడికల్ కాలేజీలో అవయవదాతల కుటుంబసభ్యులను మంత్రి హరీశ్రావు సత్కరించారు. వేదికపై తమ వారిని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమైన పలువురిని ఓదార్చారు
మనం చనిపోయినా ఇతరుల రూపంలో జీవించడమే అవయవ దానమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. వ్యక్తులు ఏదైనా కారణం వల్ల బ్రెయిన్డెడ్ అయితే వారి కుటుంబ సభ్యులు అవయవదానం చేయడానికి ముందుకు రావడం గొ ప్ప వ�