రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండోవిడుత కంటి వెలు గు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో జోరుగా సాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు క్యాంపులకు ప్రజలు అధికంగా తరలివ�
రాష్ట్రంలో అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జనవరి 19న జిల్లాలో కంటి వెలుగ�
నిరుపేదలకు కంటి వెలుగులు పంచడమే లక్ష్యంగా రేకుర్తిలో 1988 ఫిబ్రవరి 20న అప్పటి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పీవీ నరసింహారావు చేతుల మీదుగా ఈ చారిటీ దవాఖానను ప్రారంభించారు.
మెదక్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. జిల్లా వ్యాప్తంగా 38 బృందాలు పాల్గొనగా, ఇప్పటివరకు 1,18,971 మందికి కంటి పరీక్షలు చేశారు. 14,720 మందికి కండ్లద్దాలు అందజేశారు.
ఉన్నట్టుండి కొద్ది క్షణాలపాటు ఈ లోకమంతా చీకటి కమ్మేస్తే… ప్రాణం పోయినట్లు బాధపడతాం… కళ్లు నలుపుకుంటూ ఆ చీకటిని దాటి చూసే ప్రయత్నం చేస్తుంటాం.. మరి పుట్టుకతో లేదా ప్రమాదవశాత్తూ కళ్లు పోగొట్టుకున్న