కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు హైదరాబాద్లో పోలీసులు మాక్డ్రిల్ నిర్వహించారు. ‘ఆపరేషన్ అభ్యాస్' పేరిట భద్రతా బలగాలు బుధవారం ఈ మాక్డ్రిల్ చేపట్టాయి. మాక్డ్రిల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోల
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఒకవేళ వైమానిక దాడులు, భారీగా అగ్ని ప్రమాదాలు జరిగితే పౌరులు తమ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి అన్న అంశంపై అవగాహన కల్పించేందుకు బుధవారం తెలంగాణ సహా పలు రాష్ర్టాలు ‘ఆపర�
హైదరాబాద్లో భద్రతా ఏర్పాట్లపై హైలెవల్ కమిటీ సమావేశమైంది. ఆపరేషన్ సింధూర్, మాక్ డ్రిల్ అనంతర పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా
CV Anand | దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ప్రజలు భయపడవద్దని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సూచించారు. ప్రజలు ఫేక్ వార్తలను నమ్మి భయపడవద్దని అన్నారు. పాకిస్థాన్తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నే�
Mock Drill | పాకిస్తాన్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు హైదరాబాద్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్డ్రిల్ నిర్వహించారు. మాక్ డ్రిల్ సాయంత్ర
మాక్ డ్రిల్ నిర్వహించే సమయంలో నగర వ్యాప్తంగా భద్రతా బలగాలు మోహరిస్తాయి. రెవెన్యూ, పౌర సరఫరాలు, జీహెచ్ఎంసీ ఇతర స్థానిక సంస్థల అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంటారు.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నది.