తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం హుజూరాబాద్ లోని 30 పడకల దవాఖానను వంద పడకలకు అప్ గ్రేడ్ చేసి అందుకు తగినట్టుగా సాకర్యాలు కల్పించింది.
ప్రైవేట్ దవాఖానాల్లో రోగుల నుంచి డబ్బులు తీసుకోవడం సహజం. కానీ షాద్నగర్ సర్కారు దవాఖానలో వైద్యం పొందాలంటే రూ.10 చెల్లించి ఓపీ చిట్టీ తీసుకోవాలి. లేకుంటే క్యూ లైన్లో నుంచి పక్కకు జరిగిపోవాలి. ఇది ఈ దవాఖా�
కోల్కతాలో రెసిడెంట్ డాక్టర్పై హత్యాచారం ఘటనకు నిరసనగా హైదరాబాద్లోని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఓపీ సేవలు బహిష్కరించారు (Boycott). రక్షణ లేకుండా విధులు నిర్వహించలేమంటూ ఆందోళనకు ది�
రాష్ట్రంలో ప్రజావైద్యం గణనీయంగా మెరుగుపడిందని ఆర్థిక, సామాజిక సర్వే-2023 వెల్లడించింది. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయని తెలిపింది. దీంతో ప్రభుత్వ దవాఖానలపై నమ్మకం పెరిగిందని చెప్పింది
నూనతంగా ఏర్పాటు చేసిన బినోలా పీఎచ్సీలో ఓపీ సంఖ్య పెంచాలని డిప్యూటీ డీఎంహెచ్వో తుకారాం రాథోడ్ అన్నారు. మంగళవారం బినోలా పీహెచ్సీ, నవీపేట సీహెచ్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.