Mud Volcano Erupts | సుమారు 20 ఏళ్లకుపైగా నిద్రాణంగా ఉన్న భారత్లోని ఏకైక మట్టి అగ్నిపర్వతం మళ్లీ బద్దలైంది. పెద్ద శబ్దంతో భూమి లోపల నుంచి బురద, వాయువులను పైకి ఎగజిమ్మింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని పెద్దపల్లి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిణి కాళిందిని అన్నారు. పెద్దపల్లి మండలంలోని గౌరెడ్డిపేట, హన్మంతునిపేట గ్రామాల్లో ఆమె స్వ�
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులనే పూజించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రజలను కోరారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మట్టి వినాయక విగ్రహా పోస్టర్ను సోమవారం విడుదల చేశారు. పర్యావరణాన్ని �