తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఆన్లైన్ ఆడిట్ నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇదే స్ఫూర్తితో మున్ముందు అన్ని శాఖల్లో ఈ ప్రక్రియను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నది.
గ్రామ పంచాయతీల అధ్యయానికి కేంద్ర పంచాయతీరాజ్శాఖ నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. వీటిల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులు, వివిధ రాష్ర్టాల అధికారులను నియమించింది.
అన్ని పంచాయతీల్లో 100 శాతం ఆన్లైన్ ఆడిటింగ్ దేశంలోనే నంబర్ వన్.. మిగతా రాష్ర్టాలకు ఆదర్శం రాష్ర్టానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అభినందనలు సీఎం కేసీఆర్ దార్శనికత వల్లే: మంత్రి ఎర్రబెల్లి మన గ్రామాలు ద
3,636 పంచాయతీల్లో ప్రక్రియ పూర్తి ఇంకా ఆడిట్ ప్రారంభించనిపలు రాష్ర్టాలు హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీల ఆడిట్లో తెలంగాణ మరోసారి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో మొత్�
ఆన్లైన్లో పంచాయతీ నిధుల ఆడిటింగ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాతీయల నిధుల ఖర్చులో పారదర్శకత, జవాబుదారీతనం మరింతగా పెంపొందించేందుకు ప్రతి గ్రామ పంచ�
హైదరాబాద్ : ఆన్లైన్ ఆడిట్లో తెలంగాణ దేశంలోనే అద్భుత ప్రతిభను కనపరచిన రాష్ట్రం అని కేంద్ర పంచాయితీరాజ్శాఖ జాయింట్ సెక్రటరీ కె యస్ సేథీ అభినందించారు. ఆర్ధికశాఖ సూచనలతో తెలంగాణలో ఆడిట్ శాఖ, పంచాయతీరాజ్