మహారాష్ట్ర మత్స్య శాఖ మంత్రి నితేశ్ రాణెకు సోమవారం ఊహించని నిరసన ఎదురైంది. చిరాయ్ గ్రామంలోని ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మెడలో ఓ ఉల్లి రైతు ఉల్లిగడ్డల దండ వేసి వాటి ధర పతనంపై ఘాటుగా నిర�
ఉల్లి ధరలు మళ్లీ పెరిగాయి. వారం రోజుల్లోనే కిలో రూ.10 పెరిగింది. త్వరలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉల్లి ధరల ప్రభావం పడకుండా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Tomato | ‘టమాటాలు తినడం మానేయండి. వాటిని ఇంట్లోనే పండించుకోండి. టమాటాల బదులుగా నిమ్మకాయలను వాడుకోవచ్చు. అందరూ టమాటాలు తినడం మానేస్తేనే వాటి ధరలు దిగివస్తాయి’ అని యూపీ మంత్రి ప్రతిభా శుక్లా ప్రజలకు ఉచిత సలహాల