వన్ టైమ్ రిజిస్ట్రేషన్(ఓటీఆర్)ను మార్చి 25లోగా అప్డేట్ చేసుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. ఆ తర్వాత ఎలాంటి పొడిగింపు ఉండదని, ఇదే చివరి అవకాశమని కమిషన్ సెక్రటరీ ఎం హరిత వెల్లడించారు.
దేశవ్యాప్తం గా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, గురుకుల పాఠశాలల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఇన్స్పైర్-మానక్' కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది.
TSPSC | గురుకుల విద్యాలయాల్లో బోధన పోస్టుల భర్తీకి నియామక బోర్డు (ట్రిబ్) నేటినుంచి (బుధవారం) వన్టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నది. ఓటీఆర్ నమోదు ద్వారా వచ్చే నంబర్తో �