కేవలం రూ.500 కోసం ఓ వృద్ధుడు వృద్ధురాలిని హతమార్చాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో గురువారం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కోబల్తండా గ్రామ శివారు మూడుగుడిసెల లైన్తండాకు చెం�
మెహిదీపట్నం : ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో మృతి చెందిన సంఘటన ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగు చూసింది. ఎస్ఐ ఎ. ఉమ తెలిపిన వివరాల ప్రకారం….
శేరిలింగంపల్లి : పాల ప్యాకేట్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వృద్దుడు ద్విచక్రవాహనం ఢీకొని మృతిచెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…కొండాపూర్