కడ్తాల్ : మండల పరిధిలోని సాలార్పూర్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందింది. మంగళవారం ఎస్ఐ హరిశంకర్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. తలకొండపల్లి మండలం దేవుని పడకల్ గ్రామానికి చెందిన వె
వృద్ధురాలికి చేయూత | నడవలేని స్థితిలో ఇబ్బంది పడుతున్న ఆ పండుటాకు పట్ల డీసీపీ కార్యాలయ సిబ్బంది ఔదార్యం చూపారు. కార్యాలయం పైకి రావడానికి ఇబ్బంది పడుతుండడంతో గమనించిన కార్యాలయ సిబ్బంది, డ్యూటీలో ఉన్న కాన
చదువుకోవాలన్న పట్టుదల ఉండాలే కానీ, వయసు అడ్డుకాదని ఇప్పటికే ఎంతోమంది నిరూపించారు. తమిళనాడుకు చెందిన ధనాబకియం అమ్మళ్ ఆ జాబితాలో కొత్తగా చేరారు. ఆమె వయసు అరవై అయిదు. కరోనా కష్టకాలంలోనూ అక్షరాలు దిద్దేందు
అనాథ వృద్ధురాలిని నమ్మించిన బంధువు ఇల్లు, భూమి పట్టా చేసుకుని బయటకు గెంటివేత కోనరావుపేట, జూన్ 7: పింఛన్ ఇప్పిస్తానంటూ అనాథ వృద్ధురాలి ఆస్తిని కబ్జా చేసుకొని, ఇంటి నుంచి గెంటేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల