అన్ని రకాల ప్రభుత్వ పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారితోపాటు వృద్ధాప్య పెన్షన్కూ అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ముదిగొండ మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకులు శుక్రవారం నిరసన ప్రదర్
ఎన్నికల ముందు అర్హులైన ప్రతి ఒకరికీ పింఛన్ (చేయూత)అందిస్తామని, ఉన్న పింఛన్లను పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చింది. అర్హత ఉండి పింఛన్ కోసం దరఖాస్తు చేసుక
మెప్మా రిసోర్స్ పర్సన్లు మురిసిపోతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ఇంటింటా అవగాహన కల్పిస్తూ, చైతన్యం తీసుకువచ్చే ఆర్పీల గౌరవవేతనాన్ని 4వేల నుంచి 6వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక
నల్లగొండ : 57 సంవత్సరాలు నించిన అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందజేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం పీఏపల్లి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హల్ 1662 మంది లబ్ధిదారు�
రాజన్న సిరిసిల్ల : వచ్చే నెలలో 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం అనంతరం సీఎం