మెప్మా రిసోర్స్ పర్సన్లు మురిసిపోతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ఇంటింటా అవగాహన కల్పిస్తూ, చైతన్యం తీసుకువచ్చే ఆర్పీల గౌరవవేతనాన్ని 4వేల నుంచి 6వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక
నల్లగొండ : 57 సంవత్సరాలు నించిన అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందజేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం పీఏపల్లి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హల్ 1662 మంది లబ్ధిదారు�
రాజన్న సిరిసిల్ల : వచ్చే నెలలో 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం అనంతరం సీఎం