ఆయిల్పామ్ రైతులకు కేంద్రం షాకిచ్చింది. సుంకం తగ్గింపు రూపంలో వారి నెత్తిన పిడుగు వేసింది. ప్రస్తుతం 27.5 శాతంగా ఉన్న ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని 10 శాతం తగ్గించింది.
కాంగ్రెస్ పార్టీ అంటే గ్యారంటీ కాదని, అది 420 పార్టీ అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రైతును రాజుగా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ను (CM KCR) కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
సంప్రదాయ పంటలతో విసిగిపోయిన రైతాంగం అధిక లాభాలిచ్చే ఆయిల్పామ్ సాగువైపు మొగ్గు చూపుతున్నది. సర్కారు సైతం ఎకరాకు 16,800 సబ్సిడీ ఇస్తుండడంతో పంట వేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నది.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేకమంది రైతులు ఆయిల్పాం పంట సాగుపై దృష్టి సారించారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసా ఇస్తుండడంతో భద్రాద్రి జిల్లాలో ఇప్పటికే లక్షలాది ఎకరాల్లో పంట సాగవుతు
నిత్యావసరాల్లో ఒకటైన వంటనూనెల ధరలు భగ్గుమంటున్నాయి. మన దేశంలో ఆయిల్ ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇందుకోసం ఎక్కువ ధర చెల్లించాల్సి వస�