“సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత నేను సైన్ చేసిన తెలుగు సినిమా ఇదే. ఇది అద్భుతమైన కథ. ఇందులో హీరోయిన్ని ముట్టుకుంటే షాక్ కొడుతుంది. ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటివరకూ రాలేదనుకుంటాను. ఈ కథతో చాలా కనెక్ట్ అ�
తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఓ! సుకుమారీ’. భరత్ దర్శన్ దర్శకుడు. మహేశ్వరరెడ్డి మూలి నిర్మాత. ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలో ఉన్నది.