Minister Vemula | ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఆర్ అండ్ బి రోడ్లు అద్దంలా తయారవుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula Prashanth Reddy) అన్నారు.
బాన్సువాడ: గ్రామాల్లో దశాబ్దాల కాలంగా పోడు భూముల సమస్యతో పట్టాలు లేక ఇబ్బందుల పాలవుతున్న గిరిజన రైతాంగానికి శాశ్వత పరిష్కారం లభించనుందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువ
ఉట్నూర్ : గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక అధికారుల బృందం సభ్యులు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో పర్యటించారు. రాష్ట్ర అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్ర�
కామారెడ్డి టౌన్ : అటవీ, రెవెన్యూ భూవివాదాలు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. బుధవారం రెవెన్యూ, ఫారెస్టు భూ సమస్యలపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర