ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం) షేర్లకు మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)లో భాగంగా మంగళవారం ఉదయం నాన్-రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఒక్కో షేర్
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయంపై మళ్లీ మోదీ సర్కారు దూకుడును ప్రదర్శిస్తున్నది. ఈ క్రమంలోనే జీవిత బీమా రంగ కంపెనీ ఎల్ఐసీపై కన్నేసింది. దీంతో ఆ పనిని చక్కబెట్టేందుకు పెట్టుబడుల ఉపసంహరణ శాఖ
Banks Privatisation | నాలుగు కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మైనారిటీ వాటాను విక్రయించేందుకు కేంద్ర ఆర్థికశాఖ రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రవేశించేందుకు కంపెనీలు అత్యంత ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఈ క్రమంలోనే పబ్లిక్ ఇష్యూల కోసం క్యూ కడుతున్నాయి. సోమవారం ఒక్కరోజే మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీకి 13 సంస్థలు దర�