ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న గిగావాట్ కంప్యూట్ సామర్థ్యంలో భాగంగా హైదరాబాద్లోని తన తొలి ఏఐ ఫ్యాక్టరీలో వెరా రూబిన్ ఎన్వీఎల్ 72 ర్యాక్ స్కేల్ సిస్టమ్స్గా సుమారు 9,000 ఎన్విడియో రూబిన్ జీపీయ�
ప్రముఖ చిప్ల తయారీ సంస్థ ఎన్వీదియా మరో చరిత్రను సృష్టించింది. 5 ట్రిలియన్ డాలర్ల విలువైన సంస్థగా అవరతించింది. ప్రపంచంలో ఈ కీలక మైలురాయికి చేరుకున్న తొలి సంస్థ ఎన్వీదియా కావడం విశేషం.
దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోసారి సత్తాచాటింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహిరంగంగా వర్తకం చేయబడిన టాప్-30 గ్లోబల్ టెక్నాలజీ కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్క�
Jio Platforms | జియో ప్లాట్ ఫామ్స్ తో కలిసి భారత్ లో ఏఐ ఆధారిత సూపర్ కంప్యూటర్ ఆవిష్కరిస్తామని యూఎస్ కేంద్రంగా పని చేస్తున్న ఎన్విదిత కంపెనీ తెలిపింది.