కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామం వద్ద దారుణం చోటుచేసుకుంది. కరీంనగర్ లోనీ కిసాన్ నగర్ కు చెందిన ఓ మహిళ బుధవారం ఉదయం పని కోసం అడ్డా వద్ద ఉండగా తనకు పని ఇస్తానని ఓ వ్యక్తి నమ్మించాడు.
ఆపద సమయంలో పొదుపు సంఘాల బీమా సభ్యులకు కుటుంబాలకు అండగా నిలుస్తుందని పురుషుల పొదుపు సంఘం బాధ్యులు పేర్కొన్నారు. నుస్తులాపూర్ గ్రామంలో శ్రీ సాయి పురుషుల పొదుపు సహకార సంఘంలో సభ్యుడు మోతుకూరి రవీందర్ ఇటీవ�
రైతులు అరిగోస పడుతున్నా కాంగ్రెస్కు యూరియా ఇచ్చే సోయి లేదని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.