నర్సింగ్ స్కూళ్లు, కాలేజీల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని వెంటనే విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని క్రైస్తవ జనసమితి అధ్యక్షుడు ప్రేమ్కుమార్ డిమాండ్చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు నర్సింగ్ స్కూళ్లపై సర్కారు చర్యలు చేపట్టింది. 14 నర్సింగ్ స్కూళ్లకు నోటీసులు జారీ చేసింది. 7 స్కూళ్లు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిబంధనలు అతిక్రమించినట్టు ప�
నర్సింగ్ విద్యలో అక్రమాల దందా చర్చనీయాంశమైంది. ఒక మంత్రికి సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి ఇటీవల ఎనిమిది నెలల్లోనే 30కిపైగా నర్సింగ్ స్కూళ్లకు అనుమతులు పొందినట్టు తెలిసింది.