తాండూరు రూరల్ : ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో ప్రతీ కూలీకి పని కల్పించాలని, గ్రామాల్లో చేపట్టిన నర్సరీలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్డీవో కృష్ణణ్ అన్నారు.
కట్టంగూర్: నర్సరీలో మొక్కల పెంపకంపై నర్సరీల నిర్వాహకులు, అధికారులు జాగ్రత్తలు పాటించాలని డీఆర్డీఓ కాళిందిని అన్నారు. గురువారం మండలంలోని కల్మెర, అయిటిపాముల, పరడ గ్రామాల్లోని నర్సరీలను ఆమె పరిశీలించారు
కొత్తూరు మండలంలోని 2.16 లక్షల మొక్కలు నందిగామ మండలంలో 3.24 లక్షల మొక్కల పెంపకానికి చురుగ్గా ఏర్పాట్లు కొత్తూరు, నవంబర్ 11 : అడవులను 33 శాతానికి పెంచడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా వర్షాకాలంలో తెలంగాణకు హ�
మోమిన్పేట/మర్పల్లి, నవంబర్ 10 : మండల కేంద్రంలోని ఫారెస్ట్ నర్సరీలో బుధ వారం పంచాయతీ కార్యదర్శులు,టెక్నికల్ అసిస్టెంట్, వనసేవక్లకు ఎఫ్వో లావణ్య నర్సరీ నిర్వహణపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె
వినూత్న పద్ధతిలో సాగు సంగారెడ్డి జిల్లా రైతు ప్రయత్నం న్యాల్కల్, జూన్ 25 : సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం ఆత్నూర్ గ్రామానికి చెందిన రైతు యాదయ్య కంది పంట సాగు చేస్తున్�
ఇంట్లో అందమైన మొక్కలుంటే మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. లివింగ్ రూమ్, బాల్కనీలో పచ్చని మొక్కలను పెంచితే ఇల్లంతా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. అయితే, ఇండోర్ మొక్కలను పెంచడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవా�