తెలంగాణలో టీడీపీ పునర్నిర్మాణానికి సిద్ధం కండి’ అని ఎన్టీఆర్ భవన్లో తనను కలవడానికి వచ్చిన వారితో చంద్రబాబు అన్నారు. ‘తెలుగు జాతి ఉన్నంత వరకు తెలంగాణ గడ్డపై పసుపు జెండా ఎగురుతూనే ఉంటుంది.
తెలంగాణలో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించింది. చంద్రబాబుతో మాట్లాడిన అనంతరం లోకేశ్ ఈ నిర్ణయాన్ని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఙానేశ్వర్ ముదిరాజ్కు తెలియజేశారు.
Hyderabad | హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు ఈ మార్గాల్లో వెళ్లొద్దని పోలీసులు సూచించారు. జూబ్లీహిల్స్ చెక్పోస్టు, ఫిల్మ్ నగర్, పూరి