క్యూ3 వృద్ధిరేటు 5.4%: ఎన్ఎస్వో వార్షిక అంచనాల్లో కోత న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లోనూ దేశ జీడీపీ మందగించింది. క్యూ3లో 5.4 శాతం (రూ.38,22,159 కోట్లు)గా నమోదైంది. గ�
77 శాతం దేశ సంపద పది మంది దగ్గరే ఉంది బీజేపీ పాలనలో పేదలు ఇంకా పేదలవుతున్నరు మీడియా సమావేశంలో బీజేపీపై కేసీఆర్ ఫైర్ హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): బీజేపీ పరిపాలనలో దేశంమొత్తం నాశనమైందని, ఎక్కడ చూ
డిసెంబర్లో 0.4 శాతానికే పరిమితం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: దేశంలో పారిశ్రామిక కార్యకలాపాలు కోలుకోవడం లేదు. ఇంకా మందగమనంలోనే కొనసాగుతున్నాయి. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధిరేటు వరుసగా నాలుగో నెల్లోన�
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరంలో మన దేశ జీడీపీ 9.2 శాతం వృద్ధితో రూ.147.5 లక్షల కోట్లకు చేరుతుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభకు తెలిపారు. ఒక సభ్యుడి ప్రశ్నకు �