తాజాగా ‘కుటుంబ వినియోగ వ్యయ సర్వే’ నివేదికను జాతీయ శాంపిల్ సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్వో) విడుదల చేసింది. గృహ వినిమయ వ్యయం తీరుతెన్నుల్లోని మార్పులను ఈ నివేదిక వెల్లడిస్తుంది. పేదరికం హెచ్చుతగ్గులు,
ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు.. మండిపోతున్న ఇంధన రేట్లు.. దేశ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో నెలవారీ కుటుంబ ఖర్చు రెట్టింపు కంటే ఎక్కవగా పెరిగిపోయింది.
75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ప్రజలకు నాణ్యమైన విద్య అందించడంలో పాలకులు విఫలమయ్యారు. ప్రజల జీవన ప్రమాణం, వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు విద్యపై మాత్రమే ఆధారపడి ఉంటాయి. ‘ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం �
దేశంలో 15-24 ఏండ్ల యువతలో 29.3 శాతం మంది ఇటు చదువుకు, అటు ఉపాధికి దూరంగానే కాలం వెల్లదీస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 30.2 శాతం మంది, పట్టణాల్లో 27.0 శాతం మంది ఉపాధికి, ఉపాధి శిక్షణకు నోచుకోకుండా ఉంటున్నారు.