ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ టికెట్ల పంచాయితీ ముదురుతోంది. హస్తం పార్టీ అధిష్టానం ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి కంది శ్రీనివాస్రెడ్డి, బోథ్ నుంచి వన్నెల అశోక్లను అభ్యర్థులుగా ప్రకటించగా.. వ
ఆదిలాబాద్ పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద శుక్రవారం సాయంత్రం స్థానిక కాంగ్రెస్ నాయకుడు, కేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కంది శ్రీనివాస్రెడ్డి చేపట్టిన కుక్కర్ల పం�
ఆదిలాబాద్ జిల్లా నుంచి కొనసాగుతున్న అంతర్రాష్ట్ర రాకపోకలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం తర్నం వాగుపై నిర్మించిన బ్రిడ్జికి పగుళ్లు ఏర్పడ్డాయి.