నాలుగేండ్ల క్రితం ఉద్యోగం నుంచి తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్తో ఉపాధి పనులు చేయిస్తూ కావాలనే తమకు పనులు కల్పించడం లేదంటూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని జయపురం గ్రామంలో కూలీలు (NREGA) ధర్నాకు దిగ
ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న పనుల పరిమాణం తగ్గించకుండా కేంద్రం శ్రమ దోపిడీకి పాల్పడుతున్నది. గొప్పలు చెప్పుకొనేందుకే కూలీల దినసరి వేతనాన్ని పెంచుతున్నట్టు ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కార్మ
కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనమైన పలు శివారు గ్రామాల్లోని ఉపాధి కూలీలకు (NREGA Workers) రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మీయ భరోసా అంతేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయా గ్రామాల్లో రెండు నెలల క్రితమే ఉపా�
వేసవి ఆరంభంలోనే భానుడు భగభగ లాడుతున్నాడు. ఉదయం 7 గంటల నుంచే నింగి నుంచి నేలపై తన ప్రతాపం చూపుతున్నాడు. మే నెల ఉష్ణోగ్రతలు మార్చిలోనే నమోదవుతుండటంతో, ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గత వారం రోజులుగా 39 డిగ్రీలు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కార్మికుల వేతనాల పెంపు లో తెలంగాణకు మరోసారి అన్యాయం జరిగింది. ప్రతిసారి జరుగుతున్న అన్యాయాన్ని ఈ సారైనా సరిచేస్తారని ఆశించినా నిరాశే ఎద�