జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో భారత్-పాక్ సరిహద్దుల్లో దేశంలోకి చొరబడేందుకు (Infiltration Attempt) ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో భద్రతా బలగాలు జరిగిన కాల్పుల్లో ఇద్దరు ముష్క�
Jammu Kashmir | జమ్మూ డివిజన్లోని రాజోరి జిల్లా నౌషేరా సెక్టార్లో భారత్-పాకిస్తాన్ నియంత్రణ రేఖ సమీపంలో పేలుడు సంభవించింది. ఆ ప్రాంతంలో ఆర్మీ జవాన్లు గస్తీ తిరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నది.
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ నౌషెరా సెక్టార్లో నియంత్రణ రేఖ వెంట చొరబాటు ప్రయత్నాలను సైన్యం విఫలం చేసింది. భారత్లోకి చొరబడేందుకు యత్నించిన ఇద్దరిని భద్రతా బలగాలు హతమార్చాయి. ఆ తర్వాత సెర్చ్ ఆపరేషన్లో చ