రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి 28 వరకు హెచ్ఐసీసీలో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక బయోఏషియా 21వ సదస్సులో తొలిసారి 5 దిగ్గజ కంపెనీలు భాగస్వామ్యమవుతున్నాయి.
అమెరికాకు చెందిన ఐటీ సేవల సంస్థ అన్రెవెల్ డాటా.. హైదరాబాద్ క్యాంపస్ను మరింత విస్తరించబోతున్నది. వచ్చే ఏడాది చివరికల్లా నగరంలోని ఆఫీస్లో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేయనున్నట్లు కంపెన�
Spinal Muscular Atrophy | అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు ఓ వ్యక్తి ముందు కొచ్చారు. ఏకంగా రూ.11 కోట్లు విరాళంగా ఇచ్చి తన పెద్ద మనసు చాటుకున్నారు. విదేశాల్లో ఉంటున్న అతను తనకు సంబంధించిన ఎలాంటి �
అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం నోవార్టీస్ హైదరాబాద్ కార్యాలయం.. ప్రపంచంలోనే తమ రెండో అతిపెద్ద కార్యాలయంగా మారిందని ఆ సంస్థ సీఈవో వసంత్ నరసింహన్ ప్రకటించారు. మంగళవారం దావోస్లో తెలంగాణ పరిశ్రమలశాఖ మంత్ర