ఈశాన్య భారతం, పశ్చిమ బెంగాల్లలో ఆదివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 5.8గా నమోదైంది. ఆదివారం మధ్యాహ్నం 4.41 గంటలకు మొదటిసారి భూమి కంపించింది.
Venkaiah Naidu : ఏడేండ్లుగా ఈశాన్య భారతంలో వస్తున్న మార్పులు ఈ ప్రాంతం భవిష్యత్లో సాధించే మరిన్ని విజయాలకు బాటలు వేస్తున్నాయని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ...
ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మిజోరం సరిహద్దు అట్టుడుకుతోంది. సోమవారం జరిగిన ఘర్షణల్లో అస్సాంకు చెందిన ఐదుగురు పోలీసులు మరణించడం ఈ ఉద్రిక్తతలను మరింత పెంచింది. అయితే ఈ రాష్ట్రాల సరిహద్దు