న్యూఢిల్లీ, జూన్ 28: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సన్నబడ్డారు. ఆయన సన్నబడ్డారని అక్కడి ప్రజలు కండ్ల నీళ్లు పెట్టుకొంటున్నారు. తమ అధినేత ఆరోగ్యం బాగా లేదేమోనని బాధపడుతున్నారు. కిమ్ బాగా సన్న�
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కిమ్ చాలా బరువు తగ్గి స్లిమ్గా కనిపిస్తున్నారు. దీంతో ముందు, తర్వాత అంటూ ఆయనకు సంబంధించిన వీడియ�
డబ్ల్యూహెచ్వోకు తెలిపిన ఉత్తర కొరియాసియోల్, జూన్ 22: తాము 30 వేలకుపైగా కరోనా పరీక్షలు నిర్వహించామని, కానీ వైరస్ కేసు ఒక్కటి కూడా వెలుగుచూడలేదని ఉత్తరకొరియా తెలిపింది. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (
కాఫీ పొడి ప్యాకెట్ రూ.7,500 ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు సంక్షోభాన్ని తీవ్రం చేసిన కరోనా, తుఫాన్లు సియోల్, జూన్ 21: అరటి పండ్లు ఒక్క కిలోకు 3,300 రూపాయలు. కాఫీ పొడి ప్యాకెట్ 7,500 రూప�
సియోల్, జూన్ 18: అమెరికాతో చర్చలకైనా ఘర్షణలకైనా సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆదేశించారు. ముఖ్యంగా ఘర్షణలకు దిగేందుకే ఎక్కువగా తయారవ్వాలని సూచించారు. గు�
ప్యాంగ్యాంగ్ : ఉత్తరకొరియాలో ఆహార కొరత తీవ్రంగా ఉన్నది. ఈ విషయాన్ని ఆ దేశాధినేత కిమ్ జాన్ ఉన్ అంగీకరించారు. దేశంలో ఆహార నిల్వలు అడుగంటిపోయినట్లు ఆయన వెల్లడించారు. సీనియర్ నేతలతో జరిగిన సమ
ప్యోంగ్యాంగ్: ఉత్తరకొరియా, దక్షిణకొరియా ఎప్పుడూ ఎడమొగం పెడమొగంగానే ఉంటాయి. దక్షిణకొరియా తరచుగా ఉత్తరకొరియా ప్రజలను కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతూనే ఉంటుంది. అందుకు రేడియో ప్రచారా
ప్యోంగ్యాంగ్: తమ దేశం ఇప్పటికీ కరోనా రహితమని ఉత్తర కొరియా మరోసారి ప్రకటించింది. మహమ్మారి ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వ
సియోల్: టోక్యో ఒలింపిక్స్ నుంచి ఉత్తర కొరియా తప్పుకుంది. కరోనా వైరస్ ఆందోళన వల్ల ఈ ఏడాది జరిగే విశ్వక్రీడల్లో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ క్రీడామంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ప్�
సియోల్: ఈ ఏడాది జపాన్లో జరగనున్న టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో ఉత్తర కొరియా పాల్గొనడం లేదు. కరోనా వైరస్ ఆందోళన నేపథ్యంలో ఆ క్రీడలకు దూరమవుతున్నట్లు ఉత్తర కొరియా క్రీడా మంత్రిత్వశాఖ వెల
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా రెండు బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. జపాన్ సముద్ర జలాల్లో ఆ మిస్సైళ్ల టెస్ట్ జరిగినట్లు అమెరికాతో పాటు జపాన్ వెల్లడించింది. నిజానికి బాలిస్టిక్ మిస్సైళ్ల�
ప్యాంగాంగ్: ఉత్తరకొరియాలో ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పాలన గురించి తెలియనివారు ఉండరు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న కొందరు నియంతల్లో కిమ్ను మించినవారు లేరు. ఆ దేశ పౌరులు ఏ చిన్న పొరప