Hybrid terrorists | జమ్ముకశ్మీర్లోని సోపోర్లో ఇద్దరు హైబ్రీడ్ టెర్రరిస్టులను (Hybrid terrorists) పోలీసులు అరెస్టు చేశారు. సోపోర్లోని షా ఫైజల్ మార్కెట్ వద్ద పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఉంటున్న నాన్ లోకల్స్కు ఓటింగ్ హక్కు కల్పిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆ రాష్ట్ర మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. సోమవారం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక వార్డుల్లో ఇరు పార్టీలకు చెందిన నాయకులు ఘర్షణ పడ్డారు. దీం�