రైల్వేశాఖ వివిధ విభాగాల్లోని నాన్ గెజిటెడ్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్స్లో అగ్నివీర్లకు 15శాతం రిజర్వేషన్లు అమలుజేయనున్నట్టు రైల్వే శాఖ వర్గాలు గురువారం వెల్లడించాయి. మూడు అగ్నివీర్ బ్యాచ్
నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి ఈ ఏడాది నుంచి ఆన్లైన్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీఈటీ) నిర్వహిస్తామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఆదివారం వెల్లడించారు