Rice price | దేశంలో బియ్యం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బాస్మతీయేతర బియ్యం ధరలు బాగా పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో బాస్మతీయేతర బియ్యం ఆ బియ్యం రకాన్ని బట్టి రూ.40 నుంచి 60 మధ్య పలుకుతున్నది. దాంతో పెర
బియ్యం ఎగుమతిపై సుంకం విధింపుతో అంతర్జాతీయ మార్కెట్లో భారత్ ప్రతిష్ఠ దిగజారడంతోపాటు ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్టీసీసీఐ) ఆం�