సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడినా, అమ్మినా రూ.5 వేలు జరిమానా విధిస్తామంటూ నోయిడా అథారిటీ సోమవారం ప్రకటించింది. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, 2022లో భాగంగా మార్చి 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ నోయిడాలోని 40 అంతస్తుల ట్విన్ టవర్స్ను ఈ నెల 28న కూల్చివేయనున్నారు. ఈ మేరకు కూల్చివేతకు అవసరమైన 325 కిలోల పేలుడు పదార్థాలను శనివారం నోయిడాకు తరలించారు. నోయిడా అథారిటీ పర్యవేక్షణ�