రాష్ట్రంలో జొన్న పంట దిగుబడిలో సగమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్క్ఫెడ్ను నోడల్ ఏజెన్సీగా నిర్ణయిస్తూ జొన్న కొనుగోలుపై గురువారం వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Jowar Procurement | రాష్ట్రంలో పండిన యాసంగి జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించిన విషయం తెలిసిందే. సీఎం ఆదేశాల మేరకు మార్క్ఫెడ్ను రాష్ట�
ఈసారి కూడా కైలాస్ మానస సరోవర్ యాత్ర ఉండకపోవచ్చు. కోవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలుగా ఈ యాత్రను రద్దు చేశారు. ఈ సారి కూడా ఈ యాత్ర కాస్త అనిశ్చితంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ యాత్రకు సంబంధించిన