రాబోయే రోజుల్లో గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్గా తీర్చిదిద్దుతామని, అందుకు అనుగుణంగా అన్ని వసతులను కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించారు.
ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ మారథాన్కు రంగం సిద్ధమైంది. నగరం వేదికగా ఈనెల 25న జరిగే హైదరాబాద్ మారథాన్లో 25,500కు పైగా రన్నర్లు పోటీపడుతున్నారు. ఇందులో భారత్తో సహా 17 దేశాలకు చెందిన అథ్లెట్లు తమ అదృష్టాన్ని పర
దేశీయ మైనింగ్ రంగం ఎదురొంటున్న సవాళ్లను ఇంజినీర్లు అవకాశాలుగా మలుచుకోవడం ద్వారా జీడీపీ అభివృద్ధికి కృషి చేయాలని ఎన్ఎండీసీ సీఎండీ అమితవ ముఖర్జీ పిలుపునిచ్చారు.
ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ హైదరాబాద్కు ప్రతిష్టాత్మకమైన క్యాలెండర్ అని, దీనికి అంతర్జాతీయ గుర్తింపు ఉన్నదని హైదరాబాద్ సీపీ సీవీ ఆనం ద్ అన్నారు. మాదాపూర్లోని హైటెక్స్ వద్ద ఎన్ఎండీసీ హైదరాబ�