నిజాంసాగర్ కాలువ చివరి ఆయకట్టుకు నీరందక పొట్ట దశలో ఉన్న వరి పంటలు ఎండిపోతుండడం రైతులను కలచివేస్తున్నది. సాలూర మండలంలోని నిజాంసాగర్ కెనాల్ డీ -28 కింద సాగ వుతున్న పంటలకు నీరు అందక ఎండిపోయే పరిస్థితి ఏర్
నిజాంసాగర్ డీ-28కెనాల్ పరిధిలోని 15సబ్ కెనాల్ కింద రైతులు సాగుచేస్తున్న పంటలకు నీరు అందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రైతు గురునాథం బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్�
వేసవికి ముందే ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. గ్రామాల్లో రోజరోజుకూ భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో పంట పొలాలకు సాగునీరందక ఎండుముఖం పడుతుండడం తో రైతన్నలు ఆందోళన వ్యక్త
Nizamsagar | నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఆర్మూర్ పట్టణంలో సోమవారం తెల్లవారుజామున నిజాం సాగర్ ప్రధాన కాలువ((Nizam Sagar Canal)) కట్ట తెగిపోవడానికి కారణమైన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆర్మూర్ పట్టణంలోని నిజాంసాగర్ ప్రధాన కాలువకు గండి పడింది. సోమవారం తెల్లవారుజామున కెనాల్ కట్ట తెగిపోయి పక్కనే ఉన్న జర్నలిస్టు కాలనీలోకి ఒక్కసారిగా నీళ్లు వచ్చిచేరాయి. ఆకస్మిక నీటి ప్రవాహంతో ఆరుబయట న
వర్ని మండలంలోని ఆఫందిఫారం సమీపంలో ఉన్న నిజాంసాగర్ ప్రధాన కాలువలో పడి ఓ యువకుడు కొట్టుకుపోగా.. కాపాడేందుకు వెళ్లిన యు వకుడి చిన్నాన్న సైతం గల్లంతయ్యాడు.