రైతులు, వ్యాపారులు, మార్కెటింగ్ ఏజెన్సీలు తమ సరుకుల నిల్వ కోసం బీఆర్ఎస్ పాలనలో మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో నిర్మించిన పలు గోదాములు ఖాళీగా మిగిలాయి. సరుకులు నిల్వ చేయకపోవడం, గోదాంల సామర
తమను దొంగలుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తూ హమాలీలు రోడ్డెక్కారు. రెండు గంటల పాటు ధర్నా చేశారు. దీంతో మార్కెట్ కమిటీలో పసుపు కొనుగోళ్లు నిలిచిపోయాయి.
పసుపు పంట క్రయవిక్రయాలకు పేరుగాంచిన నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్.. ఆమ్చూర్ (వరుగు పొడి) పంట అమ్మకాలకూ పెట్టింది పేరు. ఈ పంట క్రయవిక్రయాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ఏకైక మార్కెట్ ఇదే. అనేక జ