ఉస్మానియా యూనివర్సిటీ 107వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వేడుకలు ఘనంగా ముగిశాయి. చివరిరోజు శుక్రవారం ఠాగూర్ ఆడిటోరియంలో ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు.
వరంగల్ నిట్ 21వ కాన్వొకేషన్ శనివారం సంబురంగా జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి నీతి ఆయోగ్ సభ్యుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ విజయ్కుమార్ సారస్వత్, నిట్ డైరెక్�
వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 21వ స్నాతకోత్సవాన్ని శనివారం నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు. శుక్రవారం నిట్లో ఆయన మాట్లాడుతూ.. ఈ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగ�