-కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ప్రాతినిథ్యం కల్పించారు. ఆరుగురు శాసనసభ్యుల్లోని నలుగురు సభ్యులను మద్రాస్, బొంబాయి, బెంగాల్, ఆగ్రా ప్రాంతాల నుంచి తీసుకున్నారు. సివిల్
గ్రూప్-1 ఎకనామీలో భాగంగా అందిస్తున్న వ్యాసాలు మెయిన్స్, ప్రిలిమ్స్ను దృష్టిలో ఉంచుకొని ఇస్తున్నాం. ద్రవ్యం, ద్రవ్య సప్లయ్లోనే అతి ముఖ్యమైన చాప్టర్ మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీ-ఆర్థిక వ్యవస్థలో అతి ముఖ�
పార్లమెంట్ ఒక చట్టం ద్వారా జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేసింది. 2006లో చేసిన సవరణ ప్రకారం రాష్ట్రస్థాయిలో కూడా మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసే విధంగా సవరణలు...
ఒక పరమాణువులో దాదాపు సమానశక్తి గల ఆర్బిటాళ్లు పునరేఖీకరణ చెందడం ద్వారా అదే సంఖ్యలో శక్తి, ఆకృతి వంటి ధర్మాల్లో సారూప్యత కలిగిన నూతన ఆర్బిటాళ్లు ఏర్పడటాన్ని...
భాష – వివిధ భావనలు.. భాష-నిర్వచనాలు 1. భాష అనే పదం ఏ సంస్కృత ధాతువు నుంచి ఉద్భవించింది? 1) బాస 2) బాస్ 3) భాశ్ 4) భాష్ 2. సైమన్ పాటర్ రాసిన గ్రంథం? 1) ఏ కోర్స్ ఇన్ మోడరన్ లింగ్విస్టిక్స్ 2) ద సైన్ ఆఫ్ లాంగ్వేజ�
ఉపాధ్యాయుడిగా రాణించడానికి, కాలానుగుణంగా బోధనారంగంలో మారుతున్న వ్యూహాలు, సవాళ్లు ఎదుర్కోవడానికి అవసరమైన ప్రతిభ, సామర్థ్యాలు, బోధన నైపుణ్యాలు ఏ మేరకు కలిగి ఉన్నారో...
ఉపాధ్యాయ పోస్టుల ఎంపికలో తొలి అంకం టెట్ అర్హత సాధించడం. ఈ పరీక్షలో అర్హతే కాకుండా దీనిలో వచ్చిన మార్కులకు డీఎస్సీ/టీఆర్టీలో 20 మార్కుల వెయిటేజీ ఉంది. టెట్లో వచ్చిన ప్రతి మార్కు...
టెట్లో గరిష్ట మార్కుల సాధనలో ఇంగ్లిష్ స్కోరింగ్ సాధించడం కీలకం. పేపర్-1, 2 లలో ఇంగ్లిష్ సబ్జెక్టు ఉంది. ఈ సబ్జెక్టుకు 30 మార్కులు. పాఠశాల స్థాయిలో చదివిన అంశాలే ఈ సిలబస్లో...
‘బోధన అనేది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే పవిత్ర కార్యం’. ఇట్టి పవిత్ర కార్యాన్ని నిర్వర్తించడానికి అధిగమించాల్సిన మొదటి మెట్టు టెట్. రాష్ట్ర ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ను విడుదల...
రెండో విక్రమేంద్రవర్మ (క్రీ.శ. 555-569) -ఇతడు చిన్న వయస్సులోనే (16) సింహాసనాన్ని అధిష్టించాడు. -ఇతని బిరుదు సకల భువన రక్షాభరణైకాశ్రయ. ఇది ఇతని రాజ్య విస్తృతి చాలా విశాలమైందని సూచిస్తుంది. -ఇతను తన 11వ పాలనా సంవత్సరంల
వైదిక మతావలంబికులు విష్ణుకుండినులు వైదిక మతావలంబికులు. శ్రీపర్వతస్వామి వారి కులదైవం. పరమ మహేశ్వర, పరమ బ్రాహ్మణ్య వంటివి వారి బిరుదులు. వారు శివభక్తులని, బ్రాహ్మణ మతావలంబికులని శాసనాలు తెలియజేస్తున్నాయ
-కథలు : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని చిత్రించిన కథలు వచ్చాయి. తెలంగాణ చౌక్ పేర కొన్ని కథలు కర్ర ఎల్లారెడ్డి, డాక్టర్ బీవీఎన్ స్వామి సంపాదకత్వంలో వెలువడినాయి. -మా పంతులు – డాక్టర్ పి. యశోదారెడ్డి -యు�
ఝరాసంగం శాసనం -స్వస్తిః సమస్త నమోస్తుతే శ్రీ శివాభ్యాంనమః -జంబూద్వీప కల్పే పశ్చిమ (వాయవ్య) దిగ్బాగే ఓంకార పట్టణ -(కోహీర్) ద్వియోజన స్థానే ప్రస్థానేతు ఝరాసంగమేశ్వర -జయ ఘొండ రాజాదిరాజ ప్రశస్తే ముఠే సంగమేశ్వ�
వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటుల సామంతులుగా మొదట బోధన్, తర్వాత వేములవాడ, కొంతకాలం గంగాధరను రాజధానులుగా చేసుకొని తెలంగాణలోని పశ్చిమోత్తర ప్రాంతాలను పాలించారు. ఈ ప్రాంతాలనే సపాదలక్ష దేశం అంటారు. అంటే ఒక �