-రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్కు వ్యతిరేకంగా భారత రక్షణను ప్రజాప్రభుత్వానికి అప్పజెప్పాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. దీనికిగాను గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని రూపొందించారు. 1942, జూలైలో వార్ధాలో జరి�
వేగరాజు (క్రీ.శ.955-960) -ఈయన రెండో అరికేసరి కుమారుడు. రాష్ట్రకూట మూడో కృష్ణుని సామంతుడు. -తన రాజధానిని వేములవాడ నుంచి గంగాధర పట్టణానికి మార్చాడు. -సోమదేవసూరి తన యశస్తిలక చంపూ కావ్యాన్ని ఇతని కాలంలో పూర్తి చేసిన�
-హైడాస్పస్ యుద్ధం (క్రీ.పూ. 326) – పురుషోత్తముడు, అలెగ్జాండర్ల మధ్య జరిగింది. -కళింగ యుద్ధం (క్రీ.పూ. 261-260) – అశోకుడు, కళింగరాజుల మధ్య జరిగింది. -మణి మంగళ యుద్ధం (క్రీ.శ. 641) – మొదటి నరసింహ, రెండో పులకేశిల మధ్య జరిగ�
గ్లోబల్ వార్మింగ్ (భూమి వేడెక్కడం) -సూర్యకిరణాలు భూమిపై పడి పరావర్తనం (Reflection) చెందుతాయి. వీటిని వాతావరణంలో అధిక మొత్తంలో ఉన్న CO2, CH4, N2O, SF6, HFC, CFC, నీటి ఆవిరి తదితరాలు గ్రహించి భూమిపైన వాతావరణాన్ని వేడెక్కింపజేసే ప్�
-మహాత్మాగాంధీ: సత్యం, అహింసే నాకు దేవుళ్లు. చేయండి లేదా చావండి. నా జీవన విధానమే నా ఉవాచ. -మౌలానా అబుల్ కలాం ఆజాద్: బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి. బ్రిటన్ ప్రజలతో మాకు వైరం లేదు. -గోపాలకృష్ణ గోఖలే: పిచ్చా�
ఉద్యోగ అర్హతలు ఉన్నా.. ఇంటర్వ్యూలో సరైన నైపుణ్యాలు ప్రదర్శించలేక చాలామంది అవకాశాలు కోల్పోతుంటారు. చిన్న చిన్న పొరపాట్లతో అవకాశాలను చేజార్చుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు వివిధ అంశాల�
1వ శిలాశాసనం: ఈ శాసనంలో జంతుబలిని, విందులు, వినోదాలను నిషేధించారు. (ఈ శాసనంలో ప్రియదస్సి అనే పేరు కనిపిస్తుంది. ప్రియదస్సి అనగా దేవుని ప్రేమకు నోచుకున్న వారు అని అర్థం) 2వ శిలాశాసనం : మనుషులకు, జంతువులకు వైద్
-హిందూ మత ప్రభావం పడిన ముస్లింశాఖ సూఫీ -సూఫీశాఖ మీద హిందూ మత ప్రభావంతోపాటు బౌద్ధ, క్రైస్తవ, జొరాష్ట్రియన్ సిద్ధాంతాల ప్రభావం కూడా ఉంది. -సూఫీ మతానికి మూల సిద్ధాంతం: వహదత్-ఉల్-పుజుద్ లేదా జీవైక్యం. -ఈ వ్యవస్థ�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం అలుపెరగని పోరాటం చేసిన తెలంగాణ బిడ్డలు అధికార యూపీఏ ప్రభుత్వాన్ని తమ ఉద్యమంతో ఉక్కిరిబిక్కిరి చేశారు. దాంతో అంతకాలం ఉద్యమాన్ని ఏదో ఒకరకంగా తొక్కిపెడుతూ వచ్చిన కేంద్ర�
హైందవమతంలో కర్మకాండకు, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్భవించిన జైన, బౌద్ధమతాలు మధ్యయుగ ఆరంభంలో ప్రాచుర్యాన్ని కోల్పోయాయి. జైన, బౌద్ధాలలోని నిరాడంబరత, కులరాహిత్యం, సమానత్వ ధోరణులు హిందూ సంస్కర్తలను ఆకర్శి�
తెలంగాణ ప్రాంతంలో క్రీస్తుకు పూర్వం నుంచే గొప్ప నాగరికత వర్ధిల్లిందనటానికి నేడు అడుగడుగునా చారిత్రక సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రాజవంశాలు ఈ నేలపై తమ సుపరిపాలనా పాదముద్రలను వదిలివెళ్లాయి. అందుక�
-త్రిమతాచార్యుల సిద్ధాంతాలకు కొనసాగింపుగా ఇస్లాం మత ప్రభావంతో హిందూ మతంలో వచ్చిన ఉద్యమం భక్తి ఉద్యమం. -ఈశ్వరుని పట్ల అపారమైన అనురక్తి కలిగి ఉండటమే భక్తి. భక్తి కలిగి ఉండటమే ముఖ్యం. భక్తి ఐదు రకాలు -శాంతి భ�
మంత్రుల బృందానికి పార్టీల అభిప్రాయాలు -టీఆర్ఎస్: తెలంగాణపై ఎలాంటి పరిపాలనాపరమైన నియంత్రణలు పెట్టకూడదని, ఉమ్మడి రాజధాని కాలపరిమితిని ఐదేండ్లకు తగ్గించాలని, భద్రాచలాన్ని తెలంగాణలో అంతర్భాగంగానే ఉంచాల
భూ ఉపరితలంపై విశాలమైన ఉప్పునీటి సముద్ర ప్రాంతాలే మహాసముద్రాలు. భూ ఉపరితలంపై ఐదు మహా సముద్రాలు ఉన్నాయి. 1. పసిఫిక్ 2. అట్లాంటిక్ 3. హింధష్త్ర 4. అంటార్కిటిక్ 5. ఆర్కిటిక్ మహా సముద్రాలవల్ల ఉపయోగాలు -వర్షాలు కురవడ
‘పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే యువత అతిగా ఆలోచిస్తే భయం, ఆత్రుత మొదలవుతాయి. మనసును ప్రశాంతంగా ఉంచుకొంటేనే విజయానికి బాటలు పడుతాయి. ఒక ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అవ్వాలి. పదే పదే చదవడం కన్నా, చిన్న నోట్స్ రా