అధ్యక్షుడు జవహర్లాల్నెహ్రూ, ఉపాధ్యాక్షుడు గుల్జారీలాల్ నంద. నమూనా హరాడ్ డోమర్. వ్యవసాయాభివృద్ధి, నీటి పారుదల రంగాలకు ప్రాధాన్యం. వృద్ధి రేటు లక్ష్యం...
1. కిందివాటిలో రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన అంశాల్లో సరైనవాటిని గుర్తించండి. ఎ) జాతీయ గీతం, జాతీయ గేయాలను జనవరి 24, 1950న ఆమోదించింది. బి) జనవరి 24, 1950లో డా. రాజేంద్రప్రసాద్ మొదటి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. సి) జనవరి 24, 19
-శ్రావ్య వేదికపై మాట్లాడుతుంటే విద్యార్థులంతా మంత్రముగ్ధులై వింటున్నారు. జీవితంలోగానీ, వ్యాపారంలోగానీ, చదువుకోవడంలోగానీ పోటీ అవసరమా? ప్రశ్న సంధించింది. సుమారు ఐదువందల మంది ఉన్నారు. ఆడిటోరియంలో ఇంజినీర
విద్యా ఆర్థిక ప్రయోజనాలను ప్రోత్సహించడం కోసం కేంద్రప్రభుత్వం గిరిజన వ్యవహారాల మంత్రి త్వ శాఖ ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ తెగల(ఎస్టీ) విద్యార్థుల చదువు కోసం రూపొందించిన గత పథకాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి అమ�
-ఒకే సమయంలో విన్న లేదా, చూసిన విషయాలను మైండ్లో గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. మనం గ్రహిస్తున్న విషయం అర్థమంతమైనదిగా ఉన్నప్పుడే అది మనకు ప్రయోజనకరమైనదా? కాదా? అనే సంగతి తెలుస్తుంది. మనం ఆ సమాచారం ఎంత ప్రయో�
పాలిటీ 1. LARR ACT-2013 ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాకు చెందిన ఎస్సీ, ఎస్టీ నిర్వాసితుల ప్రత్యేక రక్షణలు గుర్తించండి. 1) సాధ్యమైనంతవరకు షెడ్యూల్డ్ ఏరియాలో భూ సేకరణ చేయవద్దు. అనివార్య పరిస్థితుల్లో చేయవలసి వస్తే PESA-1996 అటవ�
జాగ్రఫీ 1. కింది వాటిలో శీతల ఎడారి కానిది? 1) సోనారన్ 2) కలహారి 3) పెటగోనియా 4) కెనరీ 2. కోరల్ రీఫ్ లేదా ప్రవాళ బిత్తికలు/పగడాలు అన్ని పేర్లు ఒకటే. అయితే వాటికి సంబంధంలేని అంశాన్ని గుర్తించండి. 1) ప్రవాహ కీటకాలు, పురు�
వివిధ దశల్లో వివిధ రూపాల్లో ఉన్న కరెన్సీకి ప్రతిసారీ ఏదో ఒక విధంగా నష్టాలు ఉండటం, లోటుపాట్లు ఉండటంవల్ల.. నేటికీ ద్రవ్య సమగ్ర రూపం మారుతూనే ఉంది. ఇప్పుడు ప్రతి దేశం తమ కేంద్ర బ్యాంక్...
-సాయుధ పోరాట కాలంలోని కొన్ని ఘటనలు తెలంగాణ పోరాటంలో స్త్రీలు చాలా ప్రముఖపాత్ర వహించారు. భూమి కోసం, గిట్టుబాటు కూలీకోసం, భూస్వాముల వ్యతిరేక పోరాటాల్లో మహిళలు కూడా పురుషులతో సమానంగా పాల్గొన్నారు. అడవుల్లో
Quite interestingly none of this seems to impress the restless students. They are all eagerly awaiting Vicky. They are in their final semester of their engineering course...
ఇండియన్ పాలిటీ 1. భారత చివరి గవర్నర్ జనరల్ ఎవరు? 1) మౌంట్ బాటన్ 2) సి. రాజగోపాలచారి 3) జవహర్లాల్ నెహ్రూ 4) సచ్చిదానంద సిన్హా . భారత రాష్ట్రపతి పదవీరీత్యా ఎవరిని పోలి ఉంటారు? 1) అమెరికా అధ్యక్షుడు 2) సుప్రీంకోర్టు చీ�
శ్రీనివాస రామానుజన్ గణితంలో ప్రధాన సంఖ్యలు, సంఖ్యాలక్షణాలపై ఎనలేని కృషి చేశాడు.
-మహారాష్ట్రలో జన్మించిన దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ సెల్ఫ్, జనరేటెడ్ నంబర్లు...
వీరి శాసనాలు, నాణేలు దొరికిన ప్రదేశాలను బట్టి వీరి సామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్లో కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలకు, తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్ వరకు విస్తరించింది...