జ్ఞాపకశక్తిపైన అనేక ప్రయోగాలు చేసినవారిలో ఎబ్బింగ్ హాస్ ముఖ్యుడు. ఈయన ప్రధానంగా జ్ఞాపకశక్తి గురించి వివరించాడు. స్వల్పకాలిక స్మృతి : ఏదైనా సమాచారం మెదడును చేరినప్పుడు స్వల్పకాలిక స్మృతిలో ఉంటుంది. దీన�
-1969 ఫిబ్రవరి 19, 20, 21 తేదీల్లో గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని గుత్తికొండ బిలంలో చారు మజుందార్ రహస్య సమావేశం నిర్వహించారు. -ఈ రహస్య సమావేశానికి పంచాది కృష్ణమూర్తి, చౌదరి తేజేశ్వరరావు, మామిడి అప్పలసూరి హా
ప్రపంచదేశాలన్నీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి. వేగవంతమైన అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ పరిణామక్రమంలో ప్రజల జీవితాల్లో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా అభివృద్ధిలో అ�
1. 5880X10 21 టన్నుల ద్రవ్యరాశి, నీటికన్నా 5.52 రెట్లు అధికసాంద్రత భూమి సొంతం. గురుత్వాకర్షణ శక్తి 9.8 m/s2 భూమి గురుత్వాకర్షణ శక్తితో పోల్చినప్పుడు సూర్య చంద్రులపై గురుత్వాకర్షణ శక్తి ఎంత? 1) సూర్యునిపై 28 రెట్లు అధికం, చ�
-నిజాం పాలకుల కాలంలో తెలంగాణ ప్రాంతంలో అనేక సంస్థానాలు ఉన్నాయి. వీటిలో ఒక్క గురుగుంట (కర్ణాటక) సంస్థానం తప్ప మిగతా 14 సంస్థానాలు తెలంగాణలో ఉన్నాయి. -ఈ సంస్థానాల హోదా జాగీర్ల కన్నా మించింది. ఎందుకంటే జాగీర్ల�
The muscular system is responsible for the movement of the human body. Attached to the bones of the skeletal system are about 700 named muscles that make up roughly half of a persons body weight...
దేవి నాగానిక నానాఘాట్ శాసనం వల్ల మొదటి శాతకర్ణి అనేక వైదిక క్రతువులను నిర్వహించి బ్రాహ్మణులకు వేలకొలది గోవులను, కర్షాపణాలను దానం చేసినట్లు తెలుస్తుంది. నానాఘాట్ శాసనంలో ఉన్న...
ప్రస్తుతం ప్రవేశ పరీక్షలు పూర్తయి అడ్మిషన్లు జరుగుతున్న సమయం. ఇంటర్ పూర్తయ్యాక ఏ కోర్సులో జాయిన్ అవ్వాలో, ఏ రంగంవైపు అడుగులు వెయ్యాలో అయోమయంగా ఉంటుంది. తల్లిదండ్రులకు ఒకింత ఆందోళన. ఇంజినీరింగ్, మెడిసిన్
-ప్రాజెక్టు టైగర్ -దేశంలో అంతరించిపోతున్న పులులను సంరక్షించి వాటి సంఖ్యను పెంచేందుకు 1973లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రాజెక్టు టైగర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. -ఈ కార్యక్రమాన్ని పలమావ్ టైగర్ రిజర్వులో
1. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి? ఎ) 1938 జనవరి 29న హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను స్థాపించారు బి) 1938 సెప్టెంబర్ 7న నిజాం ప్రభుత్వం హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను నిషేధించింది 1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు 2. హైదరాబా�
-పాలకొల్లు సమావేశంలో జరిగిన చర్చల్లో మావో ఆలోచనా విధానాన్ని సమర్థించేవారు ప్రధానపాత్ర నిర్వహించారు. – ఇందులోనే ఆంధ్రప్రదేశ్ మావో వాదులకు, పశ్చిమబెంగాల్ మావో వాదులకు మధ్యగల తేడాలు బహిర్గతమయ్యాయి. – శ
-అతిపెద్ద ఖండం – ఆసియా (జనాభాలో, విస్తీర్ణంలో ఇది అతిపెద్ద ఖండం) -అతిపెద్ద మహాసముద్రం – పసిఫిక్ (భూమధ్య రేఖకు ఇరువైపుల వ్యాపించి ఉంది) -అతిపెద్ద సముద్రం – దక్షిణ చైనా సముద్రం (చైనా, తైవాన్లో విస్తరించి ఉ