వసతులు,వైద్య సేవలపై మంత్రి హరీశ్రావు ఆరా వివిధ విభాగాలు, రికార్డుల గదులు కలియతిరిగిన మంత్రి.. పిడియాట్రిక్ కార్డియో సర్జరీ యూనిట్ ప్రారంభం ఎమర్జెన్సీ విభాగంలో రోగులతో కుశల ప్రశ్నలు అత్యవసర రోగులకు బ�
ప్రభుత్వ రంగ దవాఖానల్లోని నిమ్స్లో ఇప్పటి వరకు 5కిలోల బరువున్న పిల్లలకు మాత్రమే సర్జరీలు చేసేవారని, ఇక నుంచి గుండెకు రంధ్రం ఉన్న నవజాత శిశువులకు, 2.5 కిలోల అతి తక్కువ బరువున్న శిశువులకు కూడా శస్త్రచికిత్�
నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సర్జికల్ గ్యాస్ట్రో విభాగంలో మరో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. నోటి క్యాన్సర్కు గురైన వ్యక్తికి రేడియోథెరపీ దుష్ప్రభావంతో అన్నవాహిక �
నిమ్స్ నర్సులు తక్షణం ఆందోళన విరమించి, విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. నర్సుల ఆందోళనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, సీఎం ఓఎస్డీ గంగాధర్
హైదరాబాద్లోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) దవాఖాన సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలందిస్తున్నది. ఆరోగ్య రంగంలో తెలంగాణను అగ్రభాగాన నిలుపుతున్నది. ఢిల్లీలోని ఎయిమ్స్కు దీటుగా అన్ని రకాల వైద్యసేవలంద�