నల్లగొండ జిల్లా నిడమనూరు (Nidamanur) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మంది మహిళా కూలీలు గాయపడ్డారు. శనివారం ఉదయం త్రిపురారం మండలం కోమటిగూడెంకు చెంది�
మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణల నేపథ్యంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు దొడ్డా ఆంజనేయులు ను సస్పెండ్ చేస్తూ డీఈఓ భిక్షపతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశా
నల్లగొండ జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లతో అక్రమంగా పట్టాలు పొంది న వ్యవహారంలో ముగ్గురు నిందితులను పోలీసులు గురువారం రిమాండ్కు తరలించారు. ఈ భూ బాగోతంలో నిందితులుగా ఉన్న మ రో ముగ్గురు తహసీల్దార్లు పరారీలో