నిరుడు బీహార్లో స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లకు సంబంధించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బుధవారం మూడు రాష్ర్టాల్లో విస్తృతంగా సోదాలు చేపట్టింది. బీహార్లోని పాట్నా, భాగల్పూర్, భోజ్పూర్, మో�
ఉగ్ర కార్యకలాపాలకు నిధులు, శిక్షణ వంటి ఆరోపణలపై దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కార్యాలయాలు, సభ్యుల ఇండ్లపై జాతీయ దర్యాప్తు (ఎన్ఐఏ) సంస్థ సోదాలు నిర్వహించింది.
హైదరాబాద్ : జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) హైదరాబాద్తో పాటు హనుమకొండలోని పలు ప్రాంతాల్లో సోమవారం సోదాలు నిర్వహిస్తున్నది. హైదరాబాద్ విద్యానగర్లోని చైతన్య మహిళా సంఘం కన్వీనర్ జ్యోతి ఇంట్లో ఎన్ఐఏ అధికార�