నిజామాబాద్-జగ్దల్పూర్ జాతీయ రహదారి-63పై మంచిర్యాల జిల్లా చెన్నూర్లో అటవీశాఖ టోల్గేట్లు ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. హరితరుసుం పేరిట టోల్గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తుండడాన్ని స్థాని�
చెన్నూర్లో నియోజకవర్గ పరిధిలో నిజామాబాద్- జగ్దల్పూర్ జాతీయరహదారి-63పై రెండుచోట్ల టోల్గేట్లు ఏర్పాటు చేయడం వివాదాస్పదమవుతున్నది. ఫారెస్టుశాఖ తన పరిధి దాటి నిబంధనలకు విరుద్ధంగా హరిత రుసుం వసూళ్లకు
రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ ములను సేకరించడంలో ఎన్హెచ్ఏ ఐ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కో మటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.